ఉచిత పథకాల పేరిట రాజకీయ అవినీతి
సామాన్య ప్రజలకు ఉచిత విద్య, తాగునీరు, విద్యుత్ వంటివి అవసరమని, ఉచిత టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్టాప్లు ఎందుకని వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు ప్రశ్నించారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి 80వ జయంతి సందర్భంగా ‘ప్రజాస్వామ్య వేడుక’(సెలబ్రేటింగ్ డెమోక్రసీ)
‘ప్రజాస్వామ్య వేడుక’ వెబినార్లో ప్రముఖులు
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: సామాన్య ప్రజలకు ఉచిత విద్య, తాగునీరు, విద్యుత్ వంటివి అవసరమని, ఉచిత టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్టాప్లు ఎందుకని వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు ప్రశ్నించారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి 80వ జయంతి సందర్భంగా ‘ప్రజాస్వామ్య వేడుక’(సెలబ్రేటింగ్ డెమోక్రసీ) పేరుతో ఎస్ జైపాల్రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆదివారం వెబినార్ నిర్వహించింది. ఉచితం పేరిట కొన్ని ప్రభుత్వాలు, పార్టీలు ఓట్లు కొనుగోలు చేస్తున్నాయని, ఇది రాజకీయ అవినీతి కాదా అని మండిపడ్డారు. దేశంలో కొన్ని దశాబ్దాలుగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడం లేదని, అవినీతి, అధిక వ్యయంతో పాటు కొన్నేళ్లుగా మారిన పరిస్థితులతో ఎన్నిక విధానమే మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. జస్టిస్ పర్మోద్ కోహ్లి, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, ది సండే గార్డియన్ మేనేజింగ్ ఎడిటర్ పంకజ్ వోహ్రా, ఆర్వీ యూనివర్సిటీ ఉప కులపతి వైఎస్ఆర్ మూర్తి పాల్గొని ప్రసంగించారు.
ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నాయి
- జస్టిస్ పర్మోద్ కోహ్లి, సిక్కిం హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
‘‘ప్రజాస్వామ్యాన్ని ఓ వస్తువులా అవమానిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి టెర్రరిస్టులు, ఇతర దేశాల నుంచి ఎలాంటి ముప్పు లేదు. మన చర్యలతోనే దాన్ని బలహీనపరుస్తున్నాం. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నాయా లేదా ఆలోచించుకోవాలి..? సామాన్య హక్కుల్ని పరిరక్షించాలి. రూల్ ఆఫ్ లా అమలవ్వాలి.’’
కుటుంబాల చేతుల్లోకి దేశం
- ఆచార్య కె.పురుషోత్తంరెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ
‘‘ప్రజలు అప్రమత్తంగా లేకపోతే దేశం కొన్ని కుటుంబాల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ స్థాయిలో కొన్ని పార్టీలు వంశాల చేతుల్లో ఉన్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడులో ఈ విధానం ఉంది. ఎమర్జెన్సీ విధించినందుకు ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని గద్దె దించడం వంటి పరిస్థితులు మరోసారి రావాలి.’’
బలమైన ప్రతిపక్షం ఉండాలి
- పంకజ్వోహ్రా, ది సండే గార్డియన్, మేనేజింగ్ ఎడిటర్.
‘‘ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం, ప్రశ్నించే గొంతుక లేకపోతే అధికార పార్టీల నిర్ణయాలను ఎదుర్కోవడం కష్టం. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 13 నెలల పాటు పోరాడారు. చట్టాలు రద్దు చేసే వరకూ పోరాడి విజయవంతమయ్యారు. అధికారంలో ఉండేవారు ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలి.’’
మానవహక్కుల కోసం పోరాడితే వేధింపులు
- వైఎస్ఆర్ మూర్తి, ఆర్వీ యూనివర్సిటీ వీసీ, బెంగళూరు
‘మానవ హక్కుల కోసం పోరాడుతున్న వారిని వేధిస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా బాలలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీల కోసం పోరాడుతున్న పీపుల్స్ వాచ్ కార్యాలయంలో సీబీఐ సోదాలు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. హర్ష్ మందర్ సంస్థపై ఈడీ సోదాలు నిర్వహించింది. సిద్ధాంతపరమైన వైరుధ్యాలతోనే ఇలాంటివి జరిగాయి. దర్యాప్తు సంస్థల్ని చట్ట విరుద్ధంగా వినియోగించడం సిగ్గు చేటు’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
[ 20-04-2024]
ప్రపంచ నంబరు వన్ బ్యాడ్మింటన్ సాత్విక్ సాయిరాజ్ ఒలింపిక్స్లో పతకం గెలిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తానని ఎఫ్ఎన్సీసీ స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ చాముండేశ్వరినాథ్ ప్రకటించారు. -
ఖాళీ చేద్దాం.. పాగా వేసేద్దాం
[ 20-04-2024]
రాజధాని పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారా...! ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. -
2వ రోజు.. 17 నామినేషన్లు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండో రోజు మొత్తం 17 నామపత్రాలు దాఖలయ్యాయి. -
లక్ష్యం @ 60%
[ 20-04-2024]
రాష్ట్రంలోనే రాజధాని జిల్లాలో అతి తక్కువ మంది ఓటేస్తారన్న అభిప్రాయాన్ని.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రూపుమాపుతామని జీహెచ్ఎంసీ స్పష్టం చేస్తోంది. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
[ 20-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
‘భాజపాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి’
[ 20-04-2024]
హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆలోచన చేసే భాజపాకు తెలంగాణలో రాజకీయ స్థానం లేకుండా చేయాలని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. -
భాజపా చేసిందేమీ లేదు: దానం
[ 20-04-2024]
భాజపా నాయకులు చెప్పుకొనేందుకు చేసింది ఏమీ లేక రాముడి పేరును దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. -
అతివేగానికి మూడు ప్రాణాలు బలి
[ 20-04-2024]
వాహనదారుల అతివేగం రెండు ప్రమాదాలకు కారణమై ముగ్గురి ప్రాణాలు తీసింది. బీడీఎల్ ఠాణా సీఐ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. -
ఈవీ.. పరుగులేవీ?
[ 20-04-2024]
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విక్రయాల్లో అంత పురోగతి కనిపించడం లేదు. ఆసక్తి చూపడం లేదు. -
జన్యులోపం బాలుడికి కాలేయ మార్పిడి విజయవంతం
[ 20-04-2024]
అరుదైన జన్యులోపంతో జన్మించి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి చేశారు. -
‘కాంగ్రెస్తోనే అన్ని వర్గాల సంక్షేమం’
[ 20-04-2024]
కాంగ్రెస్తోనే అన్నివర్గాల సంక్షేమం, అభ్యున్నతి సాధ్యమని అంతర్జాతీయ వైశ్య సమాఖ్య(ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు -
మున్నూరుకాపుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి
[ 20-04-2024]
రాష్ట్రంలోని మున్నూరు కాపుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్ దోహదపడుతుందని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్రావు, మున్నూరు కాపు సంఘం సికింద్రాబాద్ అధ్యక్షుడు లింగిశెట్టి హన్మంత్రావు అన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి సునీత నామినేషన్కు సీఎం
[ 20-04-2024]
మల్కాజిగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి ఈనెల 22న మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్ వేస్తున్నారు. -
మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజ్నాథ్సింగ్
[ 20-04-2024]
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. -
స్వచ్ఛ ఇంధనానికి చేతులు కలిపిన ఐఐసీటీ-బీహెచ్ఈఎల్
[ 20-04-2024]
స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని ఐఐసీటీ, బీహెచ్ఈఎల్ నిర్ణయించాయి. -
పదేళ్లలో పాలమూరును ఎడారిగా మార్చారు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రతిభకు పేదరికం అడ్డుకాదు: కలెక్టర్
[ 20-04-2024]
ప్రతిభకు పేదరికం అడ్డురాదని, సివిల్స్ ర్యాంకర్లే ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో అష్ఫక్ను సన్మానించారు. -
ఈకేవైసీ.. గడువుతో పనిలేదు
[ 20-04-2024]
నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. ఆహార భద్రత రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానం (ఈ కేవైసీ) చేసుకునేందుకు ప్రభుత్వం గడువు నిబంధన అంటూ ఏమీ లేకుండా చేసింది. -
ఉత్తుత్తి బుకింగ్లు.. జలమండలికి టోకరా
[ 20-04-2024]
ఫేక్ బుకింగ్లతో కొందరు జలమండలికి టోకరా వేస్తున్నారు. ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడి..పెండింగ్ జాబితా అమాంతం పెరిగిపోతోంది. -
నగరానికి సాగర్ జలాల పంపింగ్
[ 20-04-2024]
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. -
నగరం గరం
[ 20-04-2024]
-
కుమారుడిపై కేసు భయం.. తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
ఓ బాలుడు చేసిన తప్పు తల్లి ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఈ ఘటన ఫిల్మ్నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు నగరానికి కొన్నేళ్ల క్రితం వచ్చారు. -
క్యాబ్లలో వస్తువులు మరిచిపోతున్నారు..!
[ 20-04-2024]
క్యాబ్లలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయే నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ‘లాస్ట్ అండ్ ఫౌండ్ - 2024’ నివేదికను ఉబర్ సంస్థ శుక్రవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!