logo

గాంధీలో 153కు చేరిన బాధితులు

కరోనా నోడల్‌ కేంద్రమైన గాంధీ ఆసుపత్రిలో రోజురోజుకు రోగులు పెరుగుతున్నారు. సోమవారం 139 మంది రోగులుండగా, మంగళవారం ఆ సంఖ్య 153కు చేరింది. వారిలో 35మంది గర్భిణులతో పాటు ఆరుగురు చిన్నారులు

Published : 19 Jan 2022 04:18 IST

గాంధీఆసుపత్రి: కరోనా నోడల్‌ కేంద్రమైన గాంధీ ఆసుపత్రిలో రోజురోజుకు రోగులు పెరుగుతున్నారు. సోమవారం 139 మంది రోగులుండగా, మంగళవారం ఆ సంఖ్య 153కు చేరింది. వారిలో 35మంది గర్భిణులతో పాటు ఆరుగురు చిన్నారులు, ఐదుగురు బ్లాక్‌ ఫంగస్‌ రోగులున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు వెల్లడించారు. బాధితులంతా ఐసీయూ వార్డుల్లోనే ఉన్నారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని