logo

1692 మందికి నిర్ధారణ

గ్రేటర్‌లో కొన్ని రోజులుగా కరోనా విజృంభిస్తోంది. అన్ని ప్రాంతాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 1692 మందికి నిర్ధారణ అయ్యింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో

Published : 19 Jan 2022 04:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో కొన్ని రోజులుగా కరోనా విజృంభిస్తోంది. అన్ని ప్రాంతాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 1692 మందికి నిర్ధారణ అయ్యింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1206, మేడ్చల్‌ 259, రంగారెడ్డి 227 మందికి కరోనా ఉన్నట్లు తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని