TS News:‘నిన్ను పెళ్లి చేసుకోను.. వేరే ఎవర్నీ చేసుకోవద్దు’
ఓ యువకుడు తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి, ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బోయిన్పల్లి
కంటోన్మెంట్, న్యూస్టుడే: ఓ యువకుడు తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి, ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ పెద్దపల్లి మండలానికి యువతి (24) మూడేళ్లుగా ఓ ప్రైవేటు కంపెనీలో డేటా ఆపరేటర్గా పనిచేసుకుంటూ మేడ్చల్లోని వసతి గృహంలో ఉంటోంది. నాలుగేళ్ల క్రితం కరీంనగర్ శంకరంపేట్ మండలం గద్దెపక్క గ్రామానికి చెందిన ఉకంటి రాజేంద్రప్రసాద్ (26)తో పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ యువకుడు ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే నిందితుడు ఫొటోలు, వీడియోలు తీశాడని బాధితురాలు పేర్కొంది. వివాహం గురించి అడిగినప్పుడల్లా దాటవేస్తూ వస్తున్నాడని తెలిపింది. కొద్దిరోజులుగా పెళ్లిచేసుకోనని, వేరేవారిని వివాహం చేసుకుంటే తనవద్ద ఉన్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రయాణికులు ఫుల్.. ఎంఎంటీఎస్లు నిల్
[ 17-04-2024]
ఎంఎంటీఎస్లను ఎందుకు తగ్గించారు? -
కంటోన్మెంట్ పోరు అభ్యర్థులు ఖరారు
[ 17-04-2024]
భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భవ్య శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమితి అధ్యక్షుడు డా.భగవంత్రావు, ప్రధాన కార్యదర్శి గోవింద్రాఠీ తెలిపారు. -
నాడు.. నేడు.. సాగరే ఆధారం
[ 17-04-2024]
నగరానికి తాగునీటి సమస్య లేకుండా జలమండలి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో తరలించడానికి ప్రణాళిక చేపడుతోంది. ఇందులో భాగంగా నాగార్జునసాగర్ వద్ద అత్యవసర పంపింగ్ స్టేషన్ నిర్మాణం షురూ చేసింది. -
నాడు అనుచరులు.. నేడు ప్రత్యర్థులు
[ 17-04-2024]
కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆ ఇద్దరూ ఒకప్పుడు పీజేఆర్ అనుచరులు. ప్రస్తుత నగర పరిధిలో ఎమ్మెల్యేలు. మరికొద్ది రోజుల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి తలపడుతున్నారు. -
తప్పని గురి.. విజయతీరం చేరి
[ 17-04-2024]
సమాజానికి తమవంతు సేవ చేయాలన్న ఆశయం.. విభిన్నమైన ఆలోచనా విధానం.. పరీక్షల్లో విజయం పొందాలన్న ఆత్మవిశ్వాసంతో వీరంతా సివిల్స్వైపు అడుగులేశారు. -
మూడు ప్రమాదాలు.. 8 మంది మృతి
[ 17-04-2024]
ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న అయిదుగురూ ప్రాణాలు కోల్పోయారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని గౌరవరం వద్ద జాతీయరహదారిపై మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. -
ఆశ్రయమిచ్చిన ఇంటి¸నే దోచిన బాలిక
[ 17-04-2024]
ఇన్స్టాలో పరిచయమైన యువకుడి కోసం ఓ బాలిక ఆశ్రయం ఇచ్చిన బంధువుల ఇంటికే కన్నం వేసింది. చిలకలగూడ ఠాణాలో మంగళవారం ఈస్ట్జోన్ డీసీపీ ఆర్.గిరిధర్ వివరాలు వెల్లడించారు. -
రకుల్ తళుకుల్
[ 17-04-2024]
సినీనటి రకుల్ ప్రీత్సింగ్ మంగళవారం మాదాపూర్లో సందడి చేశారు. ఓ చిరుధాన్యాల ఆధారిత రెస్టారెంట్ను ప్రారంభించారు. -
రైల్వేస్టేషన్లలో మురుగు నీటి రీసైక్లింగ్..
[ 17-04-2024]
ఎండలు మండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. నగరంలో నీటి కటకట ఏర్పడడంతో ఉద్యానాలు ఎండిపోతున్నాయి. దీనికంతటికీ కారణం నీరు తగినంత లేకపోవడమేనని సమాధానం వస్తుంది. -
అలలపై సాహసం.. అలుపెరగని పోరాటం
[ 17-04-2024]
‘అమ్మా నేను హుస్సేన్సాగర్లో సెయిలింగ్ నేర్చుకుంటానని కుమార్తె అడిగినప్పుడు.. తల్లిదండ్రులు తొలుత ఆందోళన చెందారు. ఆమె ఆరోగ్యం ఏమవుతుందోనని భయపడుతూనే కాదనలేకపోయారు. -
మహిళ హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు
[ 17-04-2024]
మహిళలను హతమార్చి బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించే పాత నేరస్థుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఓ మహిళను హత్యచేసిన కేసులో ఈ శిక్ష పడింది. -
మత్తు తలకెక్కి.. చదువు అటకెక్కించి..
[ 17-04-2024]
వీసా గడువు ముగిసినా నగరంలో అక్రమంగా నివసిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న మొరాకో దేశస్థుడు హెచ్న్యూ పోలీసులకు చిక్కాడు. గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటుపడ్డ నిందితుడు.. డ్రగ్స్ పెడ్లర్లతో స్నేహం చేస్తున్నాడు. -
నిఘా పెట్టి.. ఆచూకీ కనిపెట్టి
[ 17-04-2024]
నలుగురు యువకులు ఇళ్లలో చొరబడి ఖరీదైన వస్తువులు, ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్నారు. ఫిర్యాదులు రావడంతో జీడిమెట్ల నేరవిభాగం ఇన్స్పెక్టర్ విజయ్నాయక్ ప్రత్యేక నిఘా పెట్టి వారిని కటకటాల్లోకి పంపించారు. -
కళాకారులకు పదవీ విరమణ ఉండదు
[ 17-04-2024]
నాటకరంగానికి తుర్లపాటి రామచంద్రరావు విశేష సేవలు అందించారని ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కొనియాడారు. -
ఏఐడీఎంకేను గెలిపించండి: అసదుద్దీన్
[ 17-04-2024]
దేశంలో మజ్లిస్ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాల్సి ఉందని.. అందుకు తమిళనాడులో పార్టీ కార్యకర్తలను కలవలేకపోతున్నానని హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. -
ఒవైసీకి ఓటెందుకెయ్యాలో చెప్పాలి: రాజాసింగ్
[ 17-04-2024]
తమను చంపాలని చూస్తున్నారన్న ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. -
రూ.28 లక్షలు స్వాధీనం
[ 17-04-2024]
జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు తనిఖీల్లో రూ.28,22,000 నగదు, రూ.2,37,702 విలువైన ఇతర వస్తువులు, 69.03 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు. -
సరదా అనుకోకు.. ప్రాణాల మీదకు తెచ్చుకోకు
[ 17-04-2024]
‘ఈత’ అంటే ప్రతి ఒక్కరికీ ఉత్సాహమే. చెరువు కనిపించినా, వాగులో నీటిని చూసినా, పిల్లలైనా, పెద్దలైనా ఒక్కసారైనా ఈత కొట్టాలని ఉవ్విళూరుతారు. -
జిల్లా సహాయ కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
[ 17-04-2024]
వికారాబాద్ జిల్లా నూతన సహాయ కలెక్టర్గా ఉమా హారతి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆమె పదవీ బాధ్యతలను స్వీకరించారు. -
గనుల వ్యర్థాలు.. ఆదాయ నిక్షేపాలు
[ 17-04-2024]
జిల్లాలోని నాపరాళ్ల వ్యర్థాలను సిమెంటు కర్మాగారాలకు విక్రయిస్తే గనుల శాఖకు రూ.కోట్ల కొద్ది ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయితే ఆ దిశగా అధికారులు దృష్టి సారించడం లేదు. ప్రస్తుతం ఇబ్బడిముబ్బడిగా కుప్పలు పేరుకుపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ 7కి వాయిదా
-
జగనాసురుల కన్ను పడితే.. జగద్రక్షకుడి ఆస్తులు గోవిందా..
-
సమావేశానికి రాలేదని తెదేపా కార్యకర్త ఇంటిపై వైకాపా కార్యకర్తల దాడి
-
ఒకే రాయి ఇద్దరికి ఎలా తగిలింది?: ఎంపీ రఘురామ
-
మునుపెన్నడూ లేనంత తక్కువగా.. 326 సీట్లలోనే కాంగ్రెస్ పోటీ..
-
రాష్ట్రానికి విజనరీ కావాలా.. ప్రిజనరీ కావాలా?