logo

సెంట్రల్‌ బ్యాంకు జోనల్‌ ఫీల్డ్‌ జీఎంగా సుబ్బారావు

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ జోనల్‌ ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌గా కెఎస్‌ఎన్‌వీ సుబ్బారావు గురువారం హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు చెన్నై

Published : 21 Jan 2022 01:49 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ జోనల్‌ ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌గా కెఎస్‌ఎన్‌వీ సుబ్బారావు గురువారం హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు చెన్నై జోన్‌ డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌గా పనిచేసిన ఆయన పదోన్నతిపై నగరానికి వచ్చారు. చెన్నై కేంద్రంగా తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల పరిపాలన బాధ్యతలు పర్యవేక్షించారు. విశాఖపట్నం, బెంగళూరు, ముంబయిలో వివిధ హోదాల్లో పని చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని