Ts News: భూముల మార్కెట్‌ ధరల సవరణకు ప్రభుత్వం అనుమతి

తెలంగాణలో భూముల మార్కెట్‌ ధరల సవరణకు ప్రభుత్వం అనుమతించింది. సెంట్రల్‌ వ్యాల్యూ అడ్వైజరీ కమిటీ సిఫారసుల మేరకు భూముల...

Published : 21 Jan 2022 22:33 IST

హైదరాబాద్‌: తెలంగాణలో భూముల మార్కెట్‌ ధరల సవరణకు ప్రభుత్వం అనుమతించింది. సెంట్రల్‌ వ్యాల్యూ అడ్వైజరీ కమిటీ సిఫారసుల మేరకు భూముల ధరలు పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని