logo

రీడ్‌ ఇండియాపోటీల్లో విజేతలు

రీడ్‌ ఇండియా ఉత్సవాల్లో 22 మంది విద్యార్థులు విజేతలుగా నిలిచారు. నగరానికి చెందిన రీడ్‌ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో గతేడాది ఆగస్టు నుంచి రీడ్‌ ఇండియా పోటీలు నిర్వహించగా.. శుక్రవారం విజేతలను ప్రకటించింది

Published : 22 Jan 2022 02:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: రీడ్‌ ఇండియా ఉత్సవాల్లో 22 మంది విద్యార్థులు విజేతలుగా నిలిచారు. నగరానికి చెందిన రీడ్‌ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో గతేడాది ఆగస్టు నుంచి రీడ్‌ ఇండియా పోటీలు నిర్వహించగా.. శుక్రవారం విజేతలను ప్రకటించింది. ఏపీ, తెలంగాణ నుంచి లక్ష మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. దేశవ్యాప్తంగా 3.3లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకుని పోటీల్లో పాల్గొన్నారు.  చదవడం, ఆలోచన, ప్రయత్నం వంటి అంశాల పరంగా విద్యార్థులను విజేతలుగా ఎంపిక చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని