logo

మళ్లీ పెరిగిన చలి

నగరంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. కనిష్ణ ఉష్ణోగ్రతలు పడిపోయి పొడి వాతావరణం నెలకొంది. రాజేంద్రనగర్‌లో అత్యల్పంగా 12.4 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లెలో అత్యల్పంగా 10.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది

Published : 23 Jan 2022 03:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. కనిష్ణ ఉష్ణోగ్రతలు పడిపోయి పొడి వాతావరణం నెలకొంది. రాజేంద్రనగర్‌లో అత్యల్పంగా 12.4 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లెలో అత్యల్పంగా 10.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 3 రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని