స్వచ్ఛ సాగర్ సాకారమయ్యేలా!
నగరంలో ఒక్కసారి అలా సరదాగా చుట్టి రావాలని అనిపించే ప్రాంతాల్లో ట్యాంక్బండ్.. నెక్లెస్ రోడ్డు ప్రధానమైనవి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు సైతం ఈ ప్రాంతాలను చూసే తిరిగి వెళుతుంటారు. నగరవాసులు సాయంత్రమైతే... స్నేహితులతో
నీటి నుంచి వాసన రాకుండా చర్యలు
త్వరలో బయో రెమిడేషన్ ప్రక్రియ
ఈనాడు, హైదరాబాద్
నగరంలో ఒక్కసారి అలా సరదాగా చుట్టి రావాలని అనిపించే ప్రాంతాల్లో ట్యాంక్బండ్.. నెక్లెస్ రోడ్డు ప్రధానమైనవి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు సైతం ఈ ప్రాంతాలను చూసే తిరిగి వెళుతుంటారు. నగరవాసులు సాయంత్రమైతే... స్నేహితులతో చిట్చాట్.. కుటుంబాలతో ఆహ్లాదకరంగా గడిపేందుకు ఈ ప్రాంతాలకు వస్తుంటారు. సాధారణ రోజుల్లో ఎలా ఉన్నా, వేసవిలో మాత్రం ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్డు వద్ద కాసేపు ఉండాలంటే ఇబ్బందే. తీవ్రమైన ఎండల కారణంగా సాగర్లో రసాయన చర్య జరిగి విపరీతమైన ఆల్గే(నాచు) పేరుకుపోతోంది. నెట్రోజన్, పాస్పరస్లు భారీగా పెరిగి జలాల నుంచి తీవ్రమైన దుర్గంధం వ్యాప్తి చెందుతోంది. ఆ సమయంలో పరిసరాల్లోకి వెళ్లాలంటే జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని నివారణకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) బయో రెమిడేషన్ చికిత్స చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు అంతర్జాతీయ స్థాయిలో ఇటీవలే టెండర్లు పిలిచింది.
దుర్గంధం లేకుండా..
వేసవిలో భారీ ఎత్తున పెరిగే ఆల్గేను నియంత్రించి చెరువు నుంచి దుర్వాసన రాకుండా బయో రెమిడేషన్ ప్రక్రియ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. తొలుత ఎక్కడెక్కడ ఎక్కువ ఆల్గే ఉందో అక్కడ ఏరోబిక్ బ్యాక్టీరియాను ఉపయోగించి పెరగకుండా చూస్తారు. మార్చి నుంచి.. మళ్లీ వానలు కురిసే వరకు నిరంతరాయంగా ఈ ప్రక్రియ సాగుతుంది. 4.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన సాగర్ క్యాచ్మెంట్ పరిధి దాదాపు 240 చదరపు కిలోమీటర్లు. ప్రధానంగా నాలుగు నాలాలు అనుసంధానమై ఉన్నాయి. ఒకప్పుడు వర్షపు నీరు మాత్రమే వీటి ద్వారా చేరేది. నగరంలో పారిశ్రామికీకరణ, పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు రావడంతో రసాయన వ్యర్థాలు, ఇతర మురుగు అంతా నాలాల ద్వారా సాగర్లో చేరుతోంది. తర్వాత జలాలు విషతుల్యంగా మారాయి. విపరీతమైన దుర్గంధం వెదజల్లేది. గతంలో రూ.370 కోట్లు ఖర్చుచేసి నాలాల మళ్లింపుతో పాటు సాగర్లో వ్యర్థాలను కొంతవరకు తొలగించారు. తరువాతా నీటిలో కరిగిన ఆక్సిజన్ స్థాయిలు తక్కువే ఉంటున్నాయి. బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్(బీవోడీ) భారీ ఎత్తున నమోదవుతోంది. ఫలితంగా వేసవిలో భారీ ఎత్తున ఆల్గే పెరిగి నీళ్లు పచ్చరంగులోకి మారి వాసన వస్తోంది. త్వరలో చేపట్టే ప్రక్రియ ద్వారా నీటిలో కరిగిన ఆక్సిజన్ స్థాయిలు ఒక లీటర్కు 4 ఎంజీల కంటే పెంచడంతో పాటు బీవోడీ 30-36 ఎంజీలు ఉండేలా చర్యలు తీసుకోవటానికి వీలవుతుందని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?