logo

ఫిర్యాదులు ఆరుబయట.. కరోనాపై పోరుబాట

రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. మంచాల ఠాణాలో ఇద్దరు కానిస్టేబుళ్లు వైరస్‌ బారినపడ్డారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా.. ఆదివారం ఠాణా

Published : 24 Jan 2022 01:42 IST

మంచాల, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. మంచాల ఠాణాలో ఇద్దరు కానిస్టేబుళ్లు వైరస్‌ బారినపడ్డారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా.. ఆదివారం ఠాణా ప్రాంగణంలోని చెట్ల కింద కుర్చీలు ఏర్పాటుచేసి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ తరహా ఏర్పాట్లు చేపట్టామని సీఐ వెంకటేశం వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని