logo

34 ఎంఎంటీఎస్‌లు సర్వీసులు రద్దు

ఈనెల 31 వరకూ 34 ఎంఎంటీఎస్‌ సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్‌-లింగంపల్లి మధ్య 18, లింగంపల్లి-ఫలక్‌నూమా...

Published : 25 Jan 2022 02:07 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఈనెల 31 వరకూ 34 ఎంఎంటీఎస్‌ సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్‌-లింగంపల్లి మధ్య 18, లింగంపల్లి-ఫలక్‌నూమా మధ్య 14, సికింద్రాబాద్‌-లింగంపల్లి మధ్య 2 సర్వీసులు రద్దు చేస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని