జల వనరుల అభివృద్ధిచదువుకు చేయూత
భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటే సాగు, తాగు నీటికి ఎలాంటి ఢోకా ఉండదు. ఇందుకు చెరువులు, కుంటలు దోహదం చేస్తాయి. ఇదే లక్ష్యంతో నీటి వనరుల్లో పూడికతీత తీయడమే కాకుండా రైతులకు ఒండ్రు మట్టిని పంపిణీ చేస్తూ వినియోగించే తీరుపై
మహిళా రైతులతో సమావేశం
న్యూస్టుడే, శివ్వంపేట: భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటే సాగు, తాగు నీటికి ఎలాంటి ఢోకా ఉండదు. ఇందుకు చెరువులు, కుంటలు దోహదం చేస్తాయి. ఇదే లక్ష్యంతో నీటి వనరుల్లో పూడికతీత తీయడమే కాకుండా రైతులకు ఒండ్రు మట్టిని పంపిణీ చేస్తూ వినియోగించే తీరుపై అవగాహన కల్పిస్తోంది సెహగల్ ఫౌండేషన్. ఇప్పటికే దేశంలో 13 రాష్ట్రాల్లో నీటి వనరుల అభివృద్ధి పలు కార్యక్రమాలు చేపట్టడం విశేషం. దీనికితోడు విద్యార్థులు చదువుకునేలా ప్రోత్సహించడంతో పాటు డిజిటల్ పాఠాల నిర్వహణ చేపట్టారు. ఈ నేపథ్యంలో సదరు స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాలపై కథనం.
సెహగల్ ఫౌండేషన్ ముందుగా మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండలం ఎదుల్లాపూర్లో తుర్కవాని కుంట, పోతులబోగుడలో ఊర చెరువు, మనోహరాబాద్ మండలం పర్కిబండలో ఆల చెరువు, తుపాకులపల్లిలో నాల్దేని కుంటలను అభివృద్ధి చేయడానికి ఎంపిక చేశారు. కుంటలకు రూ.30 లక్షల చొప్పున, చెరువులకు రూ.60 లక్షల చొప్పున కేటాయించి పనులు చేపట్టడం గమనార్హం.
పొలానికి తరలించి..
ఆయా నాలుగు నీటి వనరుల్లో 65 వేల ట్రాక్టర్ల మట్టిని పూడిక తీసి వేలాది మంది రైతుల పొలాల్లో చల్లాలని ఈ స్వచ్ఛంద సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది. పూడికతీత తీయడం వల్ల చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. కట్టను మరింత పటిష్టం చేయడంతో పాటు భూగర్భ జల యాజమాన్యానికి 3 ఫ్యూజో మీటర్లు ఏర్పాట్లు చేస్తారు. ఎప్పటికప్పడు జలాల పెరుగుదలను పరిశీలిస్తారు. ఫీడర్ ఛానల్కు మరమ్మతు చేపట్టాలని నిర్ణయించారు.
ఎదుల్లాపూర్ తుర్కవాని కుంటలో ఒండ్రు మట్టిని ట్రాక్టరులో వేస్తున్న జేసీబీ
కమిటీ సహకారం..
సెహగల్ ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో చెరువుల నిర్వహణకు అభివృద్ధి కమిటీని నియమిస్తారు. స్థానిక రైతులే ఇందులో భాగస్వాములు. కమిటీలో రైతులు రూ.లక్ష వరకు జమ చేసుకుని అభివృద్ధి, మరమ్మతులకు వినియోగించేలా ప్రణాళిక రూపొందించారు. ఒండ్రు మట్టిని ట్రాక్టరులో జేసీబీతో లోడ్ చేసేందుకు రైతు రూ.10 చొప్పున సంస్థకు చెల్లిస్తే సరిపోతుంది. ఇటీవల శివ్వంపేట మండలం ఎదుల్లాపూర్ గ్రామ పరిధిలోని తుర్కవాని కుంటలో పూడిక తీత, పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ప్రోత్సాహకం..
సంస్థ ఆధ్వర్యంలో పిల్లలు చదువుకునేందుకు ప్రోత్సహిస్తున్నారు. భవనాలు మరమ్మతులు చేయించడమే కాకుండా, డిజిటల్ తరగతుల నిర్వహణకు సహకారం అందిస్తున్నారు. శుద్ధి జలం తాగేలా యంత్రాలు అందజేశారు. మేడ్చల్ జిల్లా రావన్కోల్, నూతన్కాళ్, శ్రీరంగవరంలో సదరు కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో శివ్వంపేట మండలం చండి, మేడ్చల్ జిల్లా డబిల్పూర్, షాబాద్ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, వాన నీటి బయోసైడ్ ఫిల్టరు, భవనాలకు మరమ్మతులు, ఇతర సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు పంపించారు. ఒక్కో బడికి రూ.30 లక్షలు వెచ్చించాలని నిర్ణయించారు. సిద్దిపేట జిల్లా పరిధి 10 గ్రామాల్లో మహిళా రైతులకు సాగుపై శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో గ్రామంలో 15 నుంచి 20 మందితో సంఘాలు ఏర్పాటుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో