logo

సహస్రాబ్ది సమారోహం వేడుకలకు గవర్నర్‌కు ఆహ్వానం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలో వచ్చే నెల 2 నుంచి 14వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్న సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో పాల్గొనాలని గవర్నర్‌ తమిళిసైని త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి కోరారు.

Published : 26 Jan 2022 02:46 IST

వచ్చే నెల 2 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు


గవర్నర్‌ తమిళిసైకి ఆహ్వాన పత్రిక అందిస్తున్న చినజీయర్‌ స్వామి

శంషాబాద్‌, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలో వచ్చే నెల 2 నుంచి 14వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్న సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో పాల్గొనాలని గవర్నర్‌ తమిళిసైని త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి కోరారు. మంగళవారం రాజ్‌భవన్‌లో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా సమతామూర్తి స్ఫూర్తి కేంద్ర విశేషాలను గవర్నర్‌కు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని