logo

సమతా మూర్తి ఆవిష్కరణకు భారీ బందోబస్తు

శంషాబాద్‌ ముచ్చింతల్‌లో సమతా మూర్తి (స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటిీ) ఆవిష్కరణను పురస్కరించుకుని భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర పేర్కొన్నారు. కమిషనరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం భద్రతా

Published : 26 Jan 2022 02:46 IST


సమావేశంలో మాట్లాడుతున్న సీపీ స్టీఫెన్‌ రవీంద్ర. చిత్రంలో జాయింట్‌ సీపీ అవినాశ్‌ మహంతి, డీసీపీలు విజయ్‌కుమార్‌, జగదీశ్వర్‌రెడ్డి

రాయదుర్గం, న్యూస్‌టుడే: శంషాబాద్‌ ముచ్చింతల్‌లో సమతా మూర్తి (స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటిీ) ఆవిష్కరణను పురస్కరించుకుని భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర పేర్కొన్నారు. కమిషనరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 2న ప్రారంభమై 13 రోజులపాటు సాగే కార్యక్రమానికి అంచెలంచెలుగా బందోబస్తు ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ సీపీ అవినాశ్‌ మహంతి, డీసీపీలు ఎస్‌ఎం విజయ్‌ కుమార్‌, జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని