logo

ఆనంద సమయం

తెరాస వికారాబాద్‌ జిల్లా అధ్యక్షునిగా తనను నియమించిన సందర్భంగా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే ఆనంద్‌..చిత్రంలో (ఎడమ నుంచి) పరిగి ఎమ్మెల్యే మహేష్‌ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి,

Published : 28 Jan 2022 02:37 IST

తెరాస వికారాబాద్‌ జిల్లా అధ్యక్షునిగా తనను నియమించిన సందర్భంగా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే ఆనంద్‌..చిత్రంలో (ఎడమ నుంచి) పరిగి ఎమ్మెల్యే మహేష్‌ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌ రెడ్డి.

- న్యూస్‌టుడే, వికారాబాద్‌టౌన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని