logo

గ్రేటర్‌లో తగ్గి.. మేడ్చల్‌లో పెరిగి

గత రెండు రోజులుగా గ్రేటర్‌లో మహమ్మారి వ్యాప్తిలో స్వల్ప తగ్గుదల కన్పించగా పక్కనే ఉన్న మేడ్చల్‌ జిల్లాలో పెరుగుదల కన్పించింది. గ్రేటర్‌లో గడిచిన 24 గంటల్లో 1189 మందికి కరోనా సోకింది.

Updated : 29 Jan 2022 05:57 IST

 

ఈనాడు, హైదరాబాద్‌: గత రెండు రోజులుగా గ్రేటర్‌లో మహమ్మారి వ్యాప్తిలో స్వల్ప తగ్గుదల కన్పించగా పక్కనే ఉన్న మేడ్చల్‌ జిల్లాలో పెరుగుదల కన్పించింది. గ్రేటర్‌లో గడిచిన 24 గంటల్లో 1189 మందికి కరోనా సోకింది. ఈ నెల 27న 1372 మందికి పాజిటివ్‌ వచ్చింది. మేడ్చల్‌లో 348 మందికి, రంగారెడ్డిలో 241 మంది కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా చలితో కూడిన వాతావరణం కారణంగా చాలామందిలో జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉంటున్నాయి. వీరిలో కొద్దిమందిలో కరోనా బయట పడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని