పాతకథే.. పింఛను వ్యధే!
చిత్రంలో సదరం ధ్రువపత్రాలు ప్రదర్శిస్తున్నవారంతా వృద్ధులు, దివ్యాంగులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరంతా సామాజిక భద్రతా పింఛన్లకు అర్హులు.
రెండేళ్లుగా మంజూరుకాని కొత్త పింఛన్లు
ఎప్పుడొస్తాయో తెలియక వృద్ధులు, దివ్యాంగుల నిరీక్షణ
చిత్రంలో సదరం ధ్రువపత్రాలు ప్రదర్శిస్తున్నవారంతా వృద్ధులు, దివ్యాంగులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరంతా సామాజిక భద్రతా పింఛన్లకు అర్హులు. వైకల్యానికి సంబంధించి సదరం ధ్రువపత్రాలు, ఆధార్ సహా వివరాలన్నీ స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సమర్పించి రెండేళ్లు దాటినా ఆమోదం లభించలేదు. వీరిలో కొందరు మానసిక వైకల్యంలో బాధపడేవారున్నారు. అంగవైకల్యం, వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతూ కుటుంబసభ్యులెవరో తెలియని వీరిని నాదర్గుల్లోని మాతృదేవోభవ అనాథాశ్రమం చేరదీసింది. ఈ ఒక్క ఆశ్రమంలోనే పింఛన్ల కోసం 42 మంది ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తే వీరికి ఎంతో కొంత ఉపయోగపడతాయని ఆశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. ఇతరులతో కాకుండా వీరిని ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈనాడు డిజిటల్- హైదరాబాద్:
‘ఆసరా’ కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగులుతోంది. వైకల్యం, వృద్ధాప్యం, ఒంటరి మహిళలకు సామాజిక భద్రత కరవవుతోంది. ‘ఆసరా’ పథకంలో భాగంగా కొత్త పింఛన్లు మంజూరు చేయడంలో జరుగుతున్న జాప్యం వేలాది మందికి శాపంగా మారుతోంది. పింఛన్లు పొందేందుకు అన్ని అర్హతలున్నా.. ప్రభుత్వం లబ్ధిదారుల్ని ఎంపిక చేయట్లేదు. దరఖాస్తు చేసుకుని నెలలు, ఏళ్లు గడుస్తున్నా ఆమోదం లభించకపోవడంతో అర్హులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువగా వృద్ధులే ఉంటున్నారు. మందు బిళ్లలు, వైద్యం ఇతరత్రా ఖర్చులకు ఉపయోగపడతాయని ఆశపడుతున్న వారికి నిరాశే మిగులుతోంది. నిధుల కొరత కారణంగానే కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు.
పెండింగ్లో 25 వేల దరఖాస్తులు..
పింఛన్లు ఎప్పుడు మంజూరవుతాయో తెలియక వృద్ధులు, వితంతువులు స్థానిక రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నెలలుగా విసిగిపోతున్న కొందరు కలెక్టరేట్కు వెళ్లి.. అధికారులకు విజ్ఞప్తులు అందిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే దాదాపు 10వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. జిల్లాలో రోజూ సగటున 50 వరకూ మంది దరఖాస్తు చేసుకుంటున్నట్లు అంచనా. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల్లో కలిపితే మొత్తం దరఖాస్తుల సంఖ్య 25 వేలకుపైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
నేడు ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)