logo

టీవీ పడి రెండేళ్ల చిన్నారి మృతి

ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిపై టీవీ పడి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన బంజారాహిల్స్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌

Published : 19 May 2022 02:11 IST

జూబ్లీహిల్స్‌: ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిపై టీవీ పడి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన బంజారాహిల్స్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లోని ఫస్ట్‌లాన్సర్‌ సమీపంలోని అహ్మద్‌నగర్‌ ప్రాంతంలో నివసిస్తూ వడ్రంగిగా పనిచేసే మహ్మద్‌ లయీఖుద్దీన్‌ రెండేళ్ల కుమార్తె మెహరాజ్‌ ఫాతిమా ఈనెల 12న ఇంట్లో ఆడుకుంటోంది. టీవీ చిన్నారి మీదపడి గాయపడగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  చికిత్స పొందుతున్న చిన్నారి మంగళవారం మృతి చెందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు