logo

సదరన్‌ ట్రావెల్స్‌కు పురస్కారం

సదరన్‌ ట్రావెల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు ‘ట్రావెల్‌ వెటా -2022’ అవార్డు లభించిందని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో అత్యంత ఆదరణ కలిగిన సంస్థగా ఈ అవార్డు దక్కిందని పేర్కొంది.

Published : 20 May 2022 02:49 IST


అవార్డుతో సదరన్‌ ట్రావెల్స్‌ ప్రతినిధులు

సోమాజిగూడ, న్యూస్‌టుడే: సదరన్‌ ట్రావెల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు ‘ట్రావెల్‌ వెటా -2022’ అవార్డు లభించిందని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో అత్యంత ఆదరణ కలిగిన సంస్థగా ఈ అవార్డు దక్కిందని పేర్కొంది. గతంలో రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్‌ టూరిజం అవార్డు, పర్యాటక శాఖ నుంచి ఎనిమిదిసార్లు, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక అవార్డులు సొంతం చేసుకొన్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని