logo

బీఎండబ్ల్యూ ద్విచక్ర వాహనానికి జరిమానా

రూ.32లక్షల విలువైన బీఎండబ్ల్యూ ద్విచక్రవాహనానికి ట్రాఫిక్‌ పోలీసులు చలానా విధించారు. జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ముత్తు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 20 May 2022 02:49 IST

 

జూబ్లీహిల్స్‌: రూ.32లక్షల విలువైన బీఎండబ్ల్యూ ద్విచక్రవాహనానికి ట్రాఫిక్‌ పోలీసులు చలానా విధించారు. జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ముత్తు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి కేబీఆర్‌ ఉద్యానవనం నుంచి జూబ్లీహిల్స్‌ కూడలి వైపు ఆ వాహనం పెద్ద శబ్దంతో వచ్చింది. శబ్దకాలుష్యం కారణంగా రూ. 1000 చలానా విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని