కన్నేశారు.. కబ్జా చేశారు!
ఆహ్లాదాన్ని పంచాల్సిన ఉద్యానవనాలు ఆక్రమణల చెరలో చిక్కాయి. స్థిరాస్తి వ్యాపారులు, లే అవుట్ యజమానులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై నగర శివారులోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్కు స్థలాలను కబళిస్తున్నారు.
ఆక్రమణల చెరలో చిక్కుకున్న ఆహ్లాదం
శివారు మున్సిపాలిటీల్లో భారీగా పార్కుల ఆక్రమణ
* బోడుప్పల్ కార్పొరేషన్లోని అక్షయనగర్కాలనీ ఏర్పాటు సమయంలో 408 చదరపు గజాలను పార్కు కోసం కేటాయించారు. రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు కుమ్మక్కై స్థలాన్ని ఆక్రమించేశారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. స్థలం దాదాపుగా కనుమరుగైన పరిస్థితి. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.1.50కోట్లు ఉంటుందని అంచనా.
* శంషాబాద్ ఆర్టీసీ బస్టాండు వద్ద మూడున్నర దశాబ్దాల కిందట 20 ఎకరాల్లో హుడా అనుమతితో భారీ లే అవుట్ వేశారు. 10 వేల చదరపు గజాల స్థలాలను సామాజిక అవసరాలకు కేటాయించారు. 2 వేల చదరపు గజాల ఖాళీ స్థలంపై రియల్ వ్యాపారుల కన్ను పడింది. అప్పటి నేతలతో కుమ్మక్కై పార్కు స్థలాన్ని అమ్మేశారు. ప్రస్తుతం అక్కడ బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి.
ఆహ్లాదాన్ని పంచాల్సిన ఉద్యానవనాలు ఆక్రమణల చెరలో చిక్కాయి. స్థిరాస్తి వ్యాపారులు, లే అవుట్ యజమానులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై నగర శివారులోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్కు స్థలాలను కబళిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
* బోడుప్పల్, పీర్జాదిగూడ కార్పొరేషన్లలో దాదాపు రూ.100 కోట్ల విలువైన పార్కు స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. సాయి భవాని నగర్లో 600 చదరపు గజాల పార్కు స్థలాన్ని కాజేసే కుట్ర జరుగుతోంది.
* వెంకటేశ్వర కాలనీలో 400 చదరపు గజాల స్థలాన్ని స్థానిక నాయకుడు తన కబంధహస్తాల్లోకి తీసుకున్నాడు.
* పీర్జాదిగూడలోని సాయి ఐశ్వర్యకాలనీలో సుమారు 4.11 ఎకరాల స్థలం ఆక్రమణల చెరలో చిక్కుకుంది. సాయిప్రియానగర్లో సుమారు ఎకరా విస్తీర్ణంలో నిర్మించిన పార్కులు కనుమరుగవుతున్నాయి.
* చెంగిచర్లరోడ్డులో 800 వందల చదరపు గజాల పార్కు స్థలాన్ని కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టారు.
* మేడిపల్లి కమలానగర్ కాలనీలో 600 చదరపు గజాల స్థలాన్ని మాయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
* పీ అండ్ టీ కాలనీలో సుమారు 1000 చదరపు గజాల పార్కు స్థలాన్ని ఆక్రమణదారులు మాయం చేశారు.
* శంషాబాద్లోని సీఎస్కే, నక్షత్ర, సాయివిహార్, బాలాజీ, బృందావనం గేటెడ్ కమ్యూనిటీల్లో ఖాళీ స్థలాలు దస్త్రాలకే పరిమితమయ్యాయి.
* నిజాంపేట కార్పొరేషన్ ప్రగతినగర్లోని సర్వే నం.154, 155లో మూడు పార్కులున్నాయి. దాదాపు ఎకరాలో విస్తరించిన పార్కులను ఓ బడా స్థిరాస్తి వ్యాపారి తన ఆధీనంలో పెట్టుకున్నాడు.
* ప్రగతినగర్ పంచాయతీగా ఉన్నప్పుడు 52 పార్కులుండగా.. 16చోట్ల కనుమరుగయ్యాయి.
* పోచారంలో 75 ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సబ్రిజిస్ట్రార్లకు లేఖ రాసినా.. ప్రయోజనం లేకపోయింది.
యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు.. శివారు ప్రాంతాల్లో 22 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి. మూడున్నరేళ్ల కిందట వీటిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రాంతాల పరిధిలో ఉన్న స్థలాలను తిరిగి మున్సిపాలిటీల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి. పట్టణాలుగా మారిన తర్వాత అధికారులు పట్టించుకోలేదు. పార్కు స్థలాలను గుర్తించి మున్సిపాలిటీ ఆధీనంలోకి తీసుకోవాల్సి ఉన్నా నిర్లక్ష్యం వల్ల ఆక్రమణలకు గురయ్యాయి. పాత పంచాయతీల అనుమతులను చూపించి విక్రయాలు చేపట్టారు. భారీ భవంతులు నిర్మించారు. మణికొండ మున్సిపాలిటీలో ఏకంగా ఐదంతస్తుల భవనాలు వెలిశాయి. వాస్తవానికి ఆయా స్థలాలను రిజిస్ట్రేషన్ చేయకుండా ఆ శాఖాధికారులు నిషేధించారు. మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖాధికారుల మధ్య సమన్వయం కొరవడి పార్కు స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
ఈనాడు, హైదరాబాద్ - న్యూస్టుడే, బోడుప్పల్, శంషాబాద్, నిజాంపేట, ఘట్కేసర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
[ 19-04-2024]
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
[ 19-04-2024]
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ