logo

ముసారాంబాగ్‌లో ఆగిన మెట్రోరైలు

మియాపూర్‌-ఎల్బీనగర్‌ మెట్రో మార్గంలో మంగళవారం మధ్యాహ్నం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ముసారాంబాగ్‌ స్టేషన్‌లో రైలు కొన్ని నిమిషాలు నిల్చిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

Published : 25 May 2022 02:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: మియాపూర్‌-ఎల్బీనగర్‌ మెట్రో మార్గంలో మంగళవారం మధ్యాహ్నం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ముసారాంబాగ్‌ స్టేషన్‌లో రైలు కొన్ని నిమిషాలు నిల్చిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. విద్యుత్తు సరఫరాలో సమస్య తలెత్తినట్లు తెలిసింది. సరిచేసిన తర్వాత యథావిధిగా తిరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని