logo

సందడి చేసిన సినీ నటి సురభి

సినీ నటి సురభి (ఒక్క క్షణం, శశి సినిమాల ఫేం) బుధవారం చందానగర్‌లో సందడి చేసింది. నార్సింగ్‌ క్లాత్‌ ఎంపోరియం తొమ్మిదో శాఖను ప్రారంభించారు. మరో నటి స్రవంతితో కలిసి షోరూమ్‌ అంతా కలియ తిరిగారు. నార్సింగ్‌

Published : 26 May 2022 02:30 IST

చందానగర్‌, న్యూస్‌టుడే: సినీ నటి సురభి (ఒక్క క్షణం, శశి సినిమాల ఫేం) బుధవారం చందానగర్‌లో సందడి చేసింది. నార్సింగ్‌ క్లాత్‌ ఎంపోరియం తొమ్మిదో శాఖను ప్రారంభించారు. మరో నటి స్రవంతితో కలిసి షోరూమ్‌ అంతా కలియ తిరిగారు. నార్సింగ్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ సింగానియా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు