logo

సిక్కిం చేరిన బుల్లెట్లపై యాత్ర

యువతలో దేశభక్తి నింపడానికి, సరిహద్దుల్లో అమరులైన సైనిక వీరుల త్యాగాలు తెలియజేయడానికి నగరం నుంచి ద్విచక్ర వాహనాలపై(బుల్లెట్లపై) చేపట్టిన 4 వేల కిలోమీటర్ల యాత్ర

Published : 26 May 2022 02:30 IST

అంబర్‌పేట, న్యూస్‌టుడే: యువతలో దేశభక్తి నింపడానికి, సరిహద్దుల్లో అమరులైన సైనిక వీరుల త్యాగాలు తెలియజేయడానికి నగరం నుంచి ద్విచక్ర వాహనాలపై(బుల్లెట్లపై) చేపట్టిన 4 వేల కిలోమీటర్ల యాత్ర బుధవారం సిక్కింకి చేరుకున్నట్లు అంబర్‌పేటకు చెందిన వండరర్స్‌ బుల్లెటీర్స్‌ ఫ్లాగ్‌రైడ్‌ బృందం సభ్యులు తెలిపారు. బుధవారం బృందం సభ్యులు సిక్కిం గవర్నర్‌ గంగాప్రసాద్‌ను కలిసి తమ పర్యటన లక్ష్యాన్ని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని