logo

అనాథ విద్యార్థి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

అనాథ విద్యార్థుల ప్రవేశాలకు అడ్మిషన్లు ఆహ్వానిస్తున్నట్లు అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు ఎం.రాజేష్‌ పేర్కొన్నారు.

Published : 28 May 2022 01:23 IST

జియాగూడ, న్యూస్‌టుడే: అనాథ విద్యార్థుల ప్రవేశాలకు అడ్మిషన్లు ఆహ్వానిస్తున్నట్లు అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు ఎం.రాజేష్‌ పేర్కొన్నారు. 4వ తరగతి నుంచి ఆపై చదువుతున్న మెరిట్‌ విద్యార్థులు అనాథ విద్యార్థి గృహంలో చేరేందుకు అర్హులని స్పష్టం చేశారు. కేవలం బాలురకు మాత్రమే ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు 9030026928 లేదా 040- 24038676.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని