logo

హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌ చౌరస్తాలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ

నగరంలోని ఫిల్మ్‌నగర్‌ చౌరస్తాలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Published : 28 May 2022 11:44 IST

హైదరాబాద్‌: నగరంలోని ఫిల్మ్‌నగర్‌ చౌరస్తాలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు నాగేందర్‌, మాగంటి హాజరయ్యారు. ఈ సందర్భంగా పురందేశ్వరి, పరిటాల సునీత ఎన్టీఆర్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు