logo

చిత్రవార్తలు

జూన్‌ 2న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి  పబ్లిక్‌ గార్డెన్‌ ముస్తాబవుతోంది. హాజరయ్యే ప్రముఖులు, అతిథులు కూర్చొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 29 May 2022 01:20 IST

పబ్లిక్‌ మురిసేలా గార్డెన్‌ ముస్తాబు

జూన్‌ 2న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి  పబ్లిక్‌ గార్డెన్‌ ముస్తాబవుతోంది. హాజరయ్యే ప్రముఖులు, అతిథులు కూర్చొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


కుక్క.. ఫ్రెండ్‌ లెక్క

శంషాబాద్‌ విమానాశ్రయంలో దేశ, విదేశీ అతిథులతో కళకళలాడే నొవాటెల్‌ హోటల్‌లో శనివారం రాత్రి పెంపుడు జంతువుల ప్రదర్శన ఆకట్టుకుంది. విభిన్న జాతులకు చెందిన పెంపుడు శునకాలతో పెట్‌నిక్‌ వేడుకలు నిర్వహించారు. జంతు సంరక్షణలో భాగంగా ఎకార్‌ హోటల్స్‌ ఈ వేడుకలు నిర్వహించింది.

- న్యూస్‌టుడే, శంషాబాద్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని