logo

రామారావు చిరస్మరణీయుడు: మంత్రి తలసాని

భూమి, ఆకాశం ఉన్నంత వరకూ ఎన్టీఆర్‌ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కొనియాడారు. శనివారం ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా

Published : 29 May 2022 01:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: భూమి, ఆకాశం ఉన్నంత వరకూ ఎన్టీఆర్‌ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కొనియాడారు. శనివారం ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా మారేడేపల్లిలోని తన నివాసం వద్ద మంత్రి ఘన నివాళి అర్పించారు. గొప్ప నటుడిగా, ప్రజా నాయకుడు ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారని వివరించారు. 

విజయవాడ సాంస్కృతికం: అఖిల భారత తెలుగు అకాడమీ బెంగళూరు ఆధ్వర్యంలో మొఘల్రాజపురంలో శనివారం నిర్వహించిన నందమూరి తారక రామారావు శత జయంతి మహోత్సవాల్లో   హైదరాబాద్‌ నుంచి వడ్డేపల్లి కృష్ణ పురస్కారం అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని