logo

ఉస్మానియాలో మోకాలి చిప్పల మార్పిడి శస్త్ర చికిత్సలు

ఉస్మానియా ఆసుపత్రిలో ఐదుగురు రోగులకు మోకాలి చిప్పల మార్పిడి, మరో రోగికి తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. దీర్ఘకాలికంగా ఎముకల అరుగుదల వంటి సమస్యలతో బాధపడే ఈ తరహా రోగులకు చేసే శస్త్రచికిత్సలకు

Published : 25 Jun 2022 02:38 IST

ఉస్మానియా ఆసుపత్రి, న్యూస్‌టుడే: ఉస్మానియా ఆసుపత్రిలో ఐదుగురు రోగులకు మోకాలి చిప్పల మార్పిడి, మరో రోగికి తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. దీర్ఘకాలికంగా ఎముకల అరుగుదల వంటి సమస్యలతో బాధపడే ఈ తరహా రోగులకు చేసే శస్త్రచికిత్సలకు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో రూ.లక్షలు వసూలు చేస్తుంటారు. ఉస్మానియా ఆర్థోపెడిక్‌ విభాగం వైద్యులు పూర్తి ఉచితంగా సంబంధిత శస్త్ర చికిత్సలు చేశారని సూపరింటెండెంట్‌ డా.బి.నాగేందర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని