logo

మణికొండలో జాబ్‌మేళా నేడు

నిరుద్యోగులకు భారత్‌ సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీలలో ఉ.11 గం.ల నుంచి మ.3 గం.ల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో

Published : 27 Jun 2022 02:40 IST

నార్సింగి న్యూస్‌టుడే: నిరుద్యోగులకు భారత్‌ సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీలలో ఉ.11 గం.ల నుంచి మ.3 గం.ల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, ఎంబీఏ విద్యార్హతలు కలిగిన నిరుద్యోగులు హాజరుకావొచ్చని సూచించారు. హెచ్‌.ఆర్‌., ఫీమేల్‌ కస్టమర్‌కేర్‌ ఎగ్జిక్యూటివ్స్‌, టెలికాలర్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లు, డీటీపీ డిజైనర్లు,   ట్రైనింగ్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్స్‌, వెబ్‌ డిజైనర్లు, రిసెప్షనిస్టులు తదితర పోస్టులకు ఉచితంగా మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చిరునామా, ఇతర వివరాలకు 9505800048.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని