logo

ప్రశాంతంగా పాలిసెట్‌

ఉప్పల్‌ సర్కిల్‌, మేడ్చల్‌ పట్టణంలో గురువారం నిర్వహించిన పాలిసెట్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు రామంతాపూర్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ వినయకుమార్‌, సెట్‌ జిల్లా సమన్వయకర్త

Published : 01 Jul 2022 04:04 IST

రామంతాపూర్‌లో పరీక్ష కేంద్రం వద్ద

హబ్సిగూడ, మేడ్చల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: ఉప్పల్‌ సర్కిల్‌, మేడ్చల్‌ పట్టణంలో గురువారం నిర్వహించిన పాలిసెట్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు రామంతాపూర్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ వినయకుమార్‌, సెట్‌ జిల్లా సమన్వయకర్త స్నేహలత తెలిపారు. ఉప్పల్‌ సర్కిల్‌లో 11 కేంద్రాల్లో 3417మందికి 1812 బాలురు, 1263 బాలికలు, మేడ్చల్‌ పట్టణంలో 8 కేంద్రాల్లో 1802 మందికి 1562 మంది హాజరయ్యారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని