logo

చిత్ర వార్తలు

చారిత్రక గోల్కొండ బోనాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. లంగర్‌హౌస్‌లో తొట్టెల, ఫలహారం బండికి పూజలు నిర్వహించి, కల్లు సాక సమర్పించిన మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌

Published : 01 Jul 2022 03:53 IST

గోల్కొండ.. నెత్తిన బోనం కుండ

న్యూస్‌టుడే, మెహిదీపట్నం: చారిత్రక గోల్కొండ బోనాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. లంగర్‌హౌస్‌లో తొట్టెల, ఫలహారం బండికి పూజలు నిర్వహించి, కల్లు సాక సమర్పించిన మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం జగదాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని