ప్రతిష్ఠాత్మక ‘ఎక్స్లెన్స్ అవార్డు’ల ప్రకటన
తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య (ఎఫ్టీసీసీఐ).. పారిశ్రామిక, వాణిజ్య ఇతర రంగాల్లో ప్రతిభ కనబరిచిన సంస్థలకు ‘ఎక్స్లెన్స్ అవార్డు’లు ప్రకటించింది. జులై 4న హెచ్ఐసీసీలో ప్రదానం చేయనున్నారు. శుక్రవారం హైదరాబాద్ రెడ్హిల్స్లోని
రెడ్హిల్స్, న్యూస్టుడే: తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య (ఎఫ్టీసీసీఐ).. పారిశ్రామిక, వాణిజ్య ఇతర రంగాల్లో ప్రతిభ కనబరిచిన సంస్థలకు ‘ఎక్స్లెన్స్ అవార్డు’లు ప్రకటించింది. జులై 4న హెచ్ఐసీసీలో ప్రదానం చేయనున్నారు. శుక్రవారం హైదరాబాద్ రెడ్హిల్స్లోని ఎఫ్టీసీసీఐ భవనంలో విలేకరుల సమావేశంలో ఎఫ్టీసీసీఐ సీఇఓ ఖ్యాతి నారవణే, పురస్కార కమిటీ ఛైర్ గౌర శ్రీనివాస్, విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్ర, ఎఫ్టీసీసీఐ ఉపాధ్యక్షులు మీలా జయదేవ్లతో కలిసి ఎఫ్టీసీసీఐ అధ్యక్షులు కె.భాస్కర్రెడ్డి మాట్లాడారు. ఎఫ్టీసీసీఐ ఈఏడాది 19 విభాగాల్లో పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.
ఎక్స్లెన్స్ పురస్కార స్వీకర్తలు వీరే..
ఎక్స్లెన్స్ ఇన్ ఇండస్ట్రీయల్ ప్రొడక్టివిటీ పురస్కారం- హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హైదరాబాద్)కు. ‘ఎక్స్లెన్స్ ఇన్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్’ పురస్కారాన్ని ‘మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేటు లిమిటెడ్ (హైదరాబాద్)’కు, ఎక్స్లెన్స్ ఇన్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ- సామ్ అగ్రిటెక్ లిమిటెడ్ (హైదరాబాద్)కు, ఎక్స్లెన్స్ ఇన్ మార్కెటింగ్ ఇన్నోవేషన్ పురస్కారం ‘బీఫాక్ 4్ఠ ప్రైవేటు లిమిటెడ్కు ప్రకటించారు. ఎక్స్లెన్స్ ఇన్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ పురస్కారం ‘రవి ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ (రంగారెడ్డి జిల్లా), ఎక్స్లెన్స్ ఇన్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ (మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్) పురస్కారం సర్వోత్తమ్ కేర్ లిమిటెడ్ (సికింద్రాబాద్)కు, ఎక్స్లెన్స్ ఇన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పురస్కారం ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (సికింద్రాబాద్)కు, ఎక్స్లెన్స్ ఇన్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ పురస్కారం ‘స్కైషేడ్ డేలైట్స్ ప్రైవేటు లిమిటెడ్ (హైదరాబాద్)కు, ఎక్స్లెన్స్ ఇన్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ (మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్) పురస్కారం కాన్వర్జ్ బయోటెక్ ప్రైవేటు లిమిటెడ్ (హైదరాబాద్)కు అందజేస్తారు. ఎక్స్లెన్స్ ఇన్ ఇన్నోవేటివ్ ప్రాడక్ట్/సర్వీస్ ఇన్ హెల్త్కేర్ విత్ హయ్యెస్ట్ ఇపాక్ట్ పురస్కారం ‘క్లిక్2క్లీనిక్ హెల్త్కేర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్కు, ఎక్స్లెన్స్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పురస్కారం ‘మైత్రి డ్రగ్స్ ప్రైవేటు లిమిటెడ్’కు, ఎక్స్లెన్స్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్) పురస్కారం ‘సహస్రా క్రాప్ సైన్స్ ప్రైవేటు లిమిటెడ్’కు, ఔట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ది ఏరోస్పేస్ అండ డిఫెన్స్ ఇండస్ట్రీ పురస్కారాన్ని ‘అనంత టెక్నాలజీస్ లిమిటెడ్కు, ఎక్స్లెన్స్ ఇన్ ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ (ఐటీ) పురస్కారం వివిధ్మైండ్స్ టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్కు, ఎక్స్లెన్స్ ఇన్ టూరిజం ప్రమోషన్ పురస్కారం సురేంద్ర అసోసియేట్స్ (సురేంద్రపురి)కు, ఎక్స్లెన్స్ ఇన్ అసోసియేషన్/ఛాంబర్ ఫర్ సర్వీసింగ్ ఇండస్ట్రీ , కామర్స్ అండ్ ఎకానమి పురస్కారం సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (హైదరాబాద్)కు ఇస్తారు. ఎక్స్లెన్స్ ఇన్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ రంగంలో డా.ఇబ్రామ్ గణేష్ సైంటిస్ట్-ఎఫ్, ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసర్చి సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్గి అండ్ న్యూ మెటీరియల్స్కు, ఔట్స్టాండింగ్ ఉమెన్ ఎంటర్ప్రేన్యూర్గా ఆన్ఛెంట్ కెఫే అండ్ కాన్ఫిక్షనరీ వ్యవస్థాపకురాలు దీపా దాదుకు, ఎక్స్లెన్స్ ఇన్ సోషల్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ పురస్కారాన్ని నవభారత్ వెంచర్స్ లిమిటెడ్ (భదాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ)కు పురస్కారాలను అందజేస్తారు. జులై 4న సాయంత్రం 4 గంటలకు మాదాపూర్లోని హెచ్ఐసీసీలో రాష్ట్ర ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా ప్రదానం చేయడం జరుగుతుందని భాస్కర్రెడ్డి వెల్లడించారు. ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్రంజన్ విశిష్ట అతిథిగా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?