కాషాయ ముచ్చట.. దశాదిశా ఇచ్చట
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నోవాటెల్లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంస్థాగత సంబరాలుగా భావించే వీటి కోసం ఆ పార్టీ తెలంగాణ
తరలొచ్చిన భాజపా అతిరథులు
భాగ్యనగర గడ్డపై కాషాయ కళ
పార్టీ ప్రగతి నివేదికను పరిశీలిస్తున్న ప్రధాని మోదీ
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నోవాటెల్లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంస్థాగత సంబరాలుగా భావించే వీటి కోసం ఆ పార్టీ తెలంగాణ శాఖ ఘనంగా ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా తరలివచ్చిన ఆ పార్టీ అగ్ర నేతలతో మహా నగరం కళకళలాడింది.
హెచ్ఐసీసీలో ఉదయం జ్యోతి వెలిగించి పదాధికారుల సమావేశాలను ప్రారంభిస్తున్న పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా
విజయ సంకల్ప సభకు పార్కింగ్ ప్రాంతాలు
విజయ సంకల్ప సభకు వస్తున్న అగ్రనేతలు, కార్యకర్తల వాహనాలను నిలిపేందుకు వీలుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా పార్కింగ్ ప్రాంతాలను ఎంపిక చేశారు.
● కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల జిల్లా నుంచి వచ్చే కార్యకర్తలు హాకీ మైదానంలో తమ వాహనాలను నిలపాలి. అక్కడి నుంచి ధోబీఘాట్, బ్రూక్బ్రాండ్, టివోలీ, స్వీకార్-ఉప్కార్ మీదుగా బహిరంగ సభకు చేరుకోవాలి.
● ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలు ఎన్సీసీ (బైసన్ పోలో గ్రౌండ్స్)మైదానంలో వాహనాలను నిలిపాలి.
● రంగారెడ్డి, నాగర్కర్నూల్, అచ్చంపేట్, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలు రైల్వే నిలయం మైదానం, తార్నాకలోని రైల్వే డిగ్రీ కళాశాలలో వాహనాలను నిలపాలి.
● రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్ జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలు సంజీవయ్య పార్కు/బుద్ధభవన్/నెక్లెస్రోడ్/నల్లగుట్ట ప్రాంతాల్లో వాహనాలను నిలపాలి.
● నగరంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తున్న భాజపా కార్యకర్తలు తమ వాహనాలను ఎన్టీఆర్ స్టేడియంలో నిలపాలి. అక్కడి నుంచి పరేడ్ మైదానానికి చేరుకోవాలని పోలీసులు సూచించారు.
-ఈనాడు, హైదరాబాద్
సినీ జోష్: కళాకారులతో కలిసి నటి ఖుష్బూ కోలాటం
కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ హాట్ ఠాణా
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా