logo

పంజాగుట్ట మెట్రో మాల్‌లో ‘ఆదివారం అంగడి’

పంజాగుట్ట మెట్రో మాల్‌లో ‘ఆదివారం అంగడి ప్రారంభమైంది. ఈ అంగడిలో హస్త కళాకారులు, పలువురు విద్యార్థులు రూపొందించిన కళాకృతులు

Updated : 03 Jul 2022 13:27 IST

పంజాగుట్ట : పంజాగుట్ట మెట్రో మాల్‌లో ‘ఆదివారం అంగడి ప్రారంభమైంది. ఈ అంగడిలో హస్త కళాకారులు, పలువురు విద్యార్థులు రూపొందించిన కళాకృతులు ఆకట్టుకుంటున్నాయి. పెయింటింగ్స్‌, ఫ్యాబ్రిక్‌, కాటన్‌, పోచంపల్లి పట్టుచీరలు, బెంగాల్‌ కాటన్‌ పట్టు చీరలు మదిని దోచేస్తున్నాయి. జవహర్‌లాల్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్‌ మాజీ నేరెళ్ల శారద ఈ ‘ఆదివారం అంగడి’ని ప్రారంభించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని