covid update: వీడని మహమ్మారి పీడ.. తెలంగాణలో కొత్తగా 457 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు వందల్లో నమోదవుతున్నాయి.

Updated : 03 Jul 2022 20:54 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు వందల్లో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ 22,384 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 457 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి మరో 494 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,747 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 285 కేసులు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని