వ్యవసాయ విపణికి.. ఇక మహర్దశ
జిల్లాలో రోజూ వారీగా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరిగే తాండూరు విపణికి ఇక మహర్దశ కలగ నుంది. దశాబ్దాల తరబడి ఇరుకు విపణిలో కొనసాగుతున్న కార్యకలాపాలు విశాలమైన స్థలంలో కొనసాగేందుకు అడుగులు పడ్డాయి. ప్రభుత్వం విస్తరణకు
30 ఎకరాల్లో జరగనున్న విస్తరణ
తొలగనున్న వ్యాపారులు, రైతుల ఇక్కట్లు
స్థలం సరిపోక విక్రయాల సమయంలో ఇలా..
న్యూస్టుడే, తాండూరు: జిల్లాలో రోజూ వారీగా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరిగే తాండూరు విపణికి ఇక మహర్దశ కలగ నుంది. దశాబ్దాల తరబడి ఇరుకు విపణిలో కొనసాగుతున్న కార్యకలాపాలు విశాలమైన స్థలంలో కొనసాగేందుకు అడుగులు పడ్డాయి. ప్రభుత్వం విస్తరణకు అవసరమైన 30 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. తాజా పరిస్థితితో ఇటు రైతులు అటు వ్యాపారులు నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి విముక్తి పొందే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ‘న్యూస్టుడే’ కథనం.
1969లో ఏర్పాటు
కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న తాండూరు నియోజకవర్గంలోని రైతులు వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి వీలుగా 1969 జులై 6న తాండూరు కేంద్రంగా 3 ఎకరాల విస్తీర్ణంలో విపణిని ఏర్పాటు చేసింది. అప్పట్లో రైతులు ఉత్పత్తులను విక్రయానికి గ్రామాల నుంచి ఎడ్లబండ్లపై క్వింటాళ్లలోనే తరలించేవారు. అప్పటి అవసరాలకు విపణి స్థలం సరిపోయింది. కాలక్రమేణా వర్షాధారం పంటల స్థానే బోరు బావుల ఆదారంగా పంటల సాగు విస్తరించింది. ఒకప్పుడు ఏడాది పొడవునా రూ.లక్షల్లో విలువచేసే ఉత్పత్తులు విక్రయమైన స్థానే రెండు దశాబ్దాల నుంచి రూ.వందల కోట్ల విలువ చేసే ఉత్పత్తులు విక్రయానికి వస్తున్నాయి. ● ప్రస్తుతం ప్రత్యేక శ్రేణిగా ఉన్న విపణిలో తాండూరు నియోజకవర్గంలోని రైతులే కాకుండా వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గ రైతులతో పాటు కర్ణాటక రాష్ట్ర గ్రామాల్లోని రైతులు ఉత్పత్తులను విక్రయించడానికి రావడంతో మూడెకరాల స్థలం సరిపోక పూర్తిగా ఇరుకుగా మారింది. స్థలా భావం వల్ల రైతులు ఉత్పత్తులు అమ్మకం కాకుంటే రహదారులుగా వారగా నిల్వ చేసి వెళతారు. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ ఉత్పత్తులు తడిసి నాణ్యత దెబ్బతినడంతో ఆశించిన ధర రాక ఆర్థికంగా నష్ట పోవాల్సి వస్తోంది. ● ఉన్నతాధికారులు విపణి విస్తరణకు 20 ఎకరాల నుంచి 40 ఎకరాల స్థలం కావాలంటూ చాలా సార్లు ప్రతిపాదనలు పంపించారు. తాజాగా ప్రభుత్వం భూమిని కేటాయించడంతో ఏళ్లుగా ఎదురైన ఇబ్బందులు దశల వారీగా పరిష్కారం కానున్నాయి.
అన్నిరకాల అనుకూలం
కొత్త స్థలంలో రైతులు ఉత్పత్తులను తరలించడానికి ఎలాంటి ఆటంకం ఉండదు. వాహనాలను నిలువ రించడానికి విశాలమైన స్థలం ఉంటుంది కాబట్టి ఇబ్బందులు ఉండవు. వ్యాపారులకు అవసరమైన దుకాణాల సముదాయాన్ని కావాల్సిన ఆకారాల్లో నిర్మించవచ్ఛు ఉత్పత్తులను ఆరబెట్టడానికి, గుమ్మరించడానికి విశాలమైన యార్డులను ఏర్పాటు చేసుకోవచ్ఛు.
* ఏటా రూ.300 కోట్ల విలువ చేసే కందులు, పెసలు, మినుములు, శనగలు, వేరుసెనగలు, మొక్కజొన్నలు, పసుపు, సోయాబిన్, కుసుమలు, ధాన్యం వంటి తదితర ఉత్పత్తులను రైతులు విక్రయిస్తారు. విశాలమైన స్థంలో ఈ-నామ్ అమలు జరిగితే ఉత్పత్తుల అమ్మకాల విలువ రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెరిగే అవకాశం ఉంది.
పక్కాగా ఈ-నామ్ అమలు
వ్యవసాయ విపణికి స్థలం కేటాయించడంతో ఇక జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ (ఈ-నామ్) పక్కాగా అమలు కానుంది. ఆరేళ్ల కిందట ప్రారంభమైన ఈ-నామ్ అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ప్రస్తుతం ఉన్న మూడెకరాల స్థలంలో చోటు సరిపోక విక్రయానికి తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తులను కుప్పలుగా పోసే పరిస్థితి లేదు. దీంతో ఇతర రాష్ట్రాల ట్రేడర్లు ఆన్లైన్ పద్ధతిలో కొనుగోలు చేయడం లేదు. స్థానిక ట్రేడర్లు కేవలం బస్తాల్లో నింపిన ఉత్పత్తుల నమూనాలను పరిశీలించి కొనుగోలు చేయడంతో ఆశించిన స్థాయిలో ధరలు లభించడం లేదు. స్థలాన్ని కేటాయించడంతో ఈ-నామ్ కార్యకలాపాలు సాఫీగా సాగిపోనున్నాయి.
ధికారుల నిర్ణయం మేరకే పనులు చేపడతాం
- రాజేశ్వరి, కార్యదర్శి, వ్యవసాయ విపణి, తాండూరు
తాండూరు వ్యవసాయ విపణి విస్తరణను ఉన్నతాదికారుల నిర్ణయం మేరకు చేపడతాం. విపణి ఖాతాలో ఉన్న రూ.4కోట్లను విస్తరణ పనులకు వినియోగించే అవకాశం ఉంది. ఇందుకు ఉన్నతాదికారులు నిర్ణయం తీసుకోగానే పనులు ప్రారంభమౌతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
నేతలు రోడ్డెక్క.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇంధనం ఏదమ్మాఝ
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ హాట్ ఠాణా
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా