logo

Hyderabad News: ఖైరతాబాద్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు

నగరంలోని ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బీభత్సం సృష్టించింది. కర్ణాటక నుంచి హైదరాబాద్‌ వస్తున్న బస్సు అతివేగంగా

Updated : 05 Jul 2022 10:59 IST

హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బీభత్సం సృష్టించింది. కర్ణాటక నుంచి హైదరాబాద్‌ వస్తున్న బస్సు అతివేగంగా వచ్చి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందిన ప్రయాణికులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని