logo

వరాలివ్వవే వరలక్ష్మీ

శ్రావణ మాసం, రెండో శుక్రవారం సందర్భంగా ఇంటింటా వరలక్ష్మి వ్రతాలు చేసుకున్న మహిళలు అమ్మవారి దర్శనానికి ఆలయాలకు భారీగా తరలివచ్చారు.

Published : 06 Aug 2022 02:56 IST


అష్టలక్ష్మి ఆలయంలో సువర్ణ పుష్పార్చన

శ్రావణ మాసం, రెండో శుక్రవారం సందర్భంగా ఇంటింటా వరలక్ష్మి వ్రతాలు చేసుకున్న మహిళలు అమ్మవారి దర్శనానికి ఆలయాలకు భారీగా తరలివచ్చారు. కొత్తపేట అష్టలక్ష్మి, చార్మినార్‌ భాగ్యలక్ష్మి తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టలక్ష్మి అమ్మవారికి సాముహిక కుంకుమార్చన, పుష్పార్చన జరిపించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆయా ఆలయాల కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.

- న్యూస్‌టుడే, ఆర్కేపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని