logo

గ్యాస్‌ లీకేజీ ఘటనలో మూడుకు చేరిన మృతులు

అమీన్‌పూర్‌ పట్టణంలో గత బుధవారం గ్యాస్‌ లీకేజీతో మంటలు చెలరేగిన ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఈ ఘటనలో గాయపడి గాంధీ....

Published : 07 Aug 2022 02:05 IST

అమీన్‌పూర్‌, న్యూస్‌టుడే: అమీన్‌పూర్‌ పట్టణంలో గత బుధవారం గ్యాస్‌ లీకేజీతో మంటలు చెలరేగిన ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఈ ఘటనలో గాయపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రశాంతి(25) శుక్రవారం రాత్రి మృతి చెందిందని ఎస్‌ఐ ఖలీమోద్దీన్‌ తెలిపారు. శ్యాం హరిహరన్‌(14 నెలలు), సాంబశివరావు(50) గతంలోనే మృతిచెందారు. ఇద్దరు చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని