logo

ఎన్టీఆర్‌ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం నేడు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 9న ఎన్టీఆర్‌ అభిమానుల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాఖ్య ప్రతినిధి నాగు నగేశ్‌ తెలిపారు

Published : 09 Aug 2022 03:31 IST

చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 9న ఎన్టీఆర్‌ అభిమానుల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాఖ్య ప్రతినిధి నాగు నగేశ్‌ తెలిపారు. సైదాబాద్‌ కాలనీలో గల సింగిరెడ్డిహాలులో ఉదయం ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని