logo

తప్పుడు వార్తలు ప్రజాస్వామ్యానికి ముప్పు

తప్పుడు సమాచారం, వార్తలు ప్రజాస్వామ్య పునాదులను పెకిలిస్తాయని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయ అసిస్టెంట్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ అధికారి ఫ్రంకీ స్టర్మ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 09 Aug 2022 03:31 IST

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: తప్పుడు సమాచారం, వార్తలు ప్రజాస్వామ్య పునాదులను పెకిలిస్తాయని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయ అసిస్టెంట్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ అధికారి ఫ్రంకీ స్టర్మ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం, యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల కార్యశాలను సోమవారం ప్రారంభించారు. జర్నలిజం విభాగాధిపతి ప్రొ.స్టీవెన్‌సన్‌,  సుధాకర్‌రెడ్డి, కొరీనా సురేష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని