logo

పిల్లలు పెద్దలు ఏకమై.. భక్తితో తన్మయులై

నగరంలో మొహర్రంను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. పెద్దలతో కలిసి ఎంతోమంది పిల్లలు చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఊరేగింపులో పాల్గొన్నారు. అందరూ భక్తితో తన్మయులై రక్తం చిందించారు. పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు నిర్వహించారు. చార్మినార్‌ వద్ద నగర సీపీ సి.వి.ఆనంద్‌ దట్టీలను అందజేశారు.

Published : 10 Aug 2022 02:47 IST

నగరంలో మొహర్రంను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. పెద్దలతో కలిసి ఎంతోమంది పిల్లలు చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఊరేగింపులో పాల్గొన్నారు. అందరూ భక్తితో తన్మయులై రక్తం చిందించారు. పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు నిర్వహించారు. చార్మినార్‌ వద్ద నగర సీపీ సి.వి.ఆనంద్‌ దట్టీలను అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని