logo

దేశభక్తులైతే ఇంటిపై జాతీయ జెండాలు ఎగరేయండి: రాజాసింగ్‌

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ ధూల్‌పేటలోని తన ఇంటిపై మంగళవారం త్రివర్ణ పతాకాన్ని

Published : 10 Aug 2022 02:45 IST

గోషామహల్, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ ధూల్‌పేటలోని తన ఇంటిపై మంగళవారం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ..నిజమైన దేశభక్తులైతే వెంటనే వారివారి ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో పాటు మమతా బెనర్జీ, మెహబూబా ముఫ్తీలను నామినేట్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని