logo

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కోఠి బ్యాంక్‌స్ట్రీట్‌లోని సెంట్రల్‌ బ్యాంక్‌ జోనల్‌ కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం

Updated : 11 Aug 2022 04:07 IST


ర్యాలీలో జోనల్ కేవీఎన్‌వీ సుబ్బారావు, ప్రాంతీయ హెడ్‌ పి.అనూప్‌కుమార్‌ తదితరులు

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కోఠి బ్యాంక్‌స్ట్రీట్‌లోని సెంట్రల్‌ బ్యాంక్‌ జోనల్‌ కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం ‘తిరంగా ర్యాలీ’ కార్యక్రమం నిర్వహించారు. దీంతో పాటు సెంట్రల్‌ బ్యాంక్‌ ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు చేపట్టిన ‘సెంట్‌ క్రాంతి అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా ఆటో ర్యాలీ నిర్వహించారు. జోనల్‌ హెడ్‌ కేవీఎన్‌వీ సుబ్బారావు, రీజనల్‌ హెడ్‌ పి.అనూప్‌కుమార్‌, ఏజీఎం సీహెచ్‌ సత్యవాణితో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని