logo

చిత్ర వార్తలు

అశోక్‌నగర్‌లో పతాకాలను పంపిణీ చేస్తున్న రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌. చిత్రంలో కార్పొరేటర్‌ పావని, నేతలు వినయ్‌కుమార్‌ తదితరులు

Updated : 12 Aug 2022 06:34 IST

అశోక్‌నగర్‌లో పతాకాలను పంపిణీ చేస్తున్న రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌. చిత్రంలో కార్పొరేటర్‌ పావని, నేతలు వినయ్‌కుమార్‌ తదితరులు


ఎర్రగడ్డలో నిర్వహించిన ర్యాలీలో  మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వినోద్‌ యాదవ్‌, రవీందర్‌ ఆనంద్‌దాస్‌ తదితరులు


జవహర్‌నగర్‌లో ఆర్‌ఏఎఫ్‌ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలతో నిర్వహించిన తిరంగా ర్యాలీలో కమాండెంట్‌ ఆదిత్య మిశ్రా పాల్గొన్నారు.


సికింద్రాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ఆవరణలో బార్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీని చీఫ్‌ జడ్జి మంజరి ప్రారంభించారు. పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.


రవీంద్ర భారతిలో నృత్య ప్రదర్శన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని