logo

తేజరిల్లె తిరంగా..నగర వీధి మెరవంగా

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం నగరంలో పలు కార్యక్రమాలు జరిగాయి. జాతీయ జెండాలతో ప్రదర్శనలు నిర్వహించారు. రాఖీ పండగ సందర్భంగా జాతీయ సమైక్య రక్షాబంధన్‌ జరిగింది. పలుచోట్ల త్రివర్ణ పతాకాలను పంపిణీ చేశారు.

Published : 13 Aug 2022 02:04 IST

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో 100 మీటర్ల

పొడవైన జాతీయ జెండాతో వైద్యుల ప్రదర్శన

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం నగరంలో పలు కార్యక్రమాలు జరిగాయి. జాతీయ జెండాలతో ప్రదర్శనలు నిర్వహించారు. రాఖీ పండగ సందర్భంగా జాతీయ సమైక్య రక్షాబంధన్‌ జరిగింది. పలుచోట్ల త్రివర్ణ పతాకాలను పంపిణీ చేశారు.

ధూల్‌పేటలోని హనుమాన్‌ ఆలయం నుంచి కట్టెలమండిలోని

భాజపా కార్యాలయం వరకు నిర్వహించిన బైక్‌

ర్యాలీలో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌


ట్యాంక్‌బండ్‌పై మువ్వన్నెల రెపరెపలు


ఖైరతాబాద్‌ షాదన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద జెండాల పంపిణీ


పరేడ్‌ మైదానంలో శనివారం నుంచి జరగనున్న కార్యక్రమానికి సైనికుల కసరత్తు

పరేడ్‌ మైదానంలో ప్రదర్శనకు ఉంచిన యుద్ధ ట్యాంకర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని