logo

నిషేధిత వస్తువులు తీసుకురావద్దు

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న గోల్కొండ కోటలో జరిగే ఉత్సవాల్లో సందర్శకులు హ్యాండ్‌ బ్యాగ్‌లు, బ్రీఫ్‌కేసులు, కెమెరాలు, టిఫిన్‌ బాక్సులు తదితర

Published : 14 Aug 2022 03:13 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న గోల్కొండ కోటలో జరిగే ఉత్సవాల్లో సందర్శకులు హ్యాండ్‌ బ్యాగ్‌లు, బ్రీఫ్‌కేసులు, కెమెరాలు, టిఫిన్‌ బాక్సులు తదితర వస్తువులను వెంట తీసుకురావద్దని నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఒక ప్రకటనలో కోరారు. హైదరాబాద్‌ నగర పోలీసు చట్టం ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని