Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
బాచుపల్లిలోని బీవీఆర్ఐటీ మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన చివరి సంవత్సరం విద్యార్థినులు భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు.వారం రోజుల కిందట కళాశాలలో ప్రాంగణ నియామకాలు చేపట్టాయి. వీటిల్లో పాలొఆల్తో సంస్థ ఐటీ విద్యార్థిని
సంజనరెడ్డిని అభినందిస్తున్న డా.కె.వి.ఎన్.సునీత
దుండిగల్, న్యూస్టుడే: బాచుపల్లిలోని బీవీఆర్ఐటీ మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన చివరి సంవత్సరం విద్యార్థినులు భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు.వారం రోజుల కిందట కళాశాలలో ప్రాంగణ నియామకాలు చేపట్టాయి. వీటిల్లో పాలొఆల్తో సంస్థ ఐటీ విద్యార్థిని సంజనరెడ్డికి రూ.54.75 లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది. మరో విద్యార్థిని నీరజకు రూ.49.25 లక్షల వార్షిక వేతనంతో మైక్రోసాఫ్ట్, శివాని, వైష్ణవి, ప్రవళికకు అమెజాన్ సంస్థ రూ.44 లక్షల వార్షిక వేతనం, అడోబీ రూ.40.2 లక్షల వార్షిక వేతనంతో సౌమ్యకు ఉద్యోగావకాశాలు కల్పించాయి. రూ.30 లక్షలకు పైగా వార్షిక వేతనంతో 10 మంది విద్యార్థినులు వివిధ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు పొందారు. శనివారం విద్యార్థిని సంజనరెడ్డిని కళాశాల ప్రిన్సిపల్ డా.కె.వి.ఎన్.సునీత అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జవహర్నగర్ నూతన మేయర్గా శాంతి గౌడ్ ప్రమాణ స్వీకారం
[ 18-03-2024]
జగహర్నగర్ కార్పొరేషన్ అవిశ్వాస ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలు నాటకీయంగా ముగిశాయి. -
TS News: హైదరాబాద్ ప్రజాభవన్లో ‘ప్రజావాణి’కి తాత్కాలిక బ్రేక్
[ 18-03-2024]
ప్రజల సమస్యల పరిష్కారానికి హైదరాబాద్లోని ప్రజాభవన్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. -
అనిశా అధికారులకు చిక్కిన నిజాంపేట టౌన్ ప్లానింగ్ అధికారి
[ 18-03-2024]
అనిశా అధికారుల వలకు నిజాంపేట టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాసరావు చిక్కారు. సోమవారం శ్రీనివాసరావు రూ. 1.50 లక్షలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. -
BJP: జితేందర్రెడ్డి, రంజిత్రెడ్డి ఏ లబ్ధికి కాంగ్రెస్లోకి వెళ్లారు?: రఘునందన్రావు
[ 18-03-2024]
భాజపా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, భారాస ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారడం వెనుక రూ.వందల కోట్లు చేతులు మారుతున్నాయని భాజపా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. -
RS Praveen Kumar: భారాసలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
[ 18-03-2024]
బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ భారాసలో చేరారు. -
Hyderabad News: చల్లబడిన వాతావరణం.. హైదరాబాద్లో వర్షం!
[ 18-03-2024]
వేసవితాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగర ప్రజలకు వరుణుడు ఉపశమనం కల్పించాడు. -
Tamilisai: రాజీనామాపై స్పందించిన తమిళిసై సౌందరరాజన్
[ 18-03-2024]
తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) స్పందించారు. -
TS News: హోమ్ ఓటింగ్కు ఏప్రిల్ 22 లోపు దరఖాస్తు చేసుకోవాలి: వికాస్రాజ్
[ 18-03-2024]
లోక్సభ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్ రాజ్ తెలిపారు. -
BRS: దానంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కలిసిన భారాస నేతలు
[ 18-03-2024]
కాంగ్రెస్లో చేరిన భారాస ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని భారాస ఎమ్మెల్యేల బృందం సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ను కలిసింది. -
Tamilisai: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా
[ 18-03-2024]
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. -
HYD News: ఫిలింనగర్లో నీటి కుంటలో పడి యువకుడి గల్లంతు
[ 18-03-2024]
గొర్రెలు మేపడానికి వెళ్లిన యువకుడు హకీంపేట కుంటలో గల్లంతైన ఘటన ఫిల్మ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. -
BRS: కారు దిగుతున్నారు.. గ్రేటర్లో గట్టి షాక్
[ 18-03-2024]
గ్రేటర్లో భారాసకు గట్టి షాక్ తగిలింది. ఒకే రోజు సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యే పార్టీకి గుడ్బై చెప్పారు. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
కేసీఆర్ నివాసానికి మంచి నీటి ట్యాంకర్!
[ 18-03-2024]
మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి జలమండలి అధికారులు శనివారం ఉచితంగా ఓ మంచినీటి ట్యాంకర్ పంపారు. వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో శనివారం బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి భారాస ఎమ్మెల్యేలతో పాటు పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. -
గాయని మంగ్లీకి తప్పిన ప్రమాదం
[ 18-03-2024]
ప్రముఖ గాయని మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొన్న ఘటన శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో చోటు చేసుకుంది. -
నాడు తలా ఒకటి.. నేడు పోటాపోటీ
[ 18-03-2024]
రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో ఓటర్లు ఒక్కో ఎన్నికల్లో ఒక్కోలా స్పందిస్తున్నారు. -
మండుటెండల్లో మబ్బులు
[ 18-03-2024]
వేసవి ముందే వచ్చింది.. ఫిబ్రవరి నెలాఖరులోనే ఎండలు తీవ్రతను చాటాయి. ఇక మార్చి ఆరంభంనుంచే వేసవి తాపం పెరిగిపోయింది. -
నదికి నగిషీలు
[ 18-03-2024]
రాజధాని నడిబొడ్డున ప్రవహిస్తున్న మూసీ నదిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి దాదాపు రూ.50 వేల కోట్ల వ్యయమవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. -
చుక్చుక్ బండి.. చర్లపల్లి సిద్ధమవుతోందండి
[ 18-03-2024]
నగరానికి మణిహారంగా భావిస్తున్న చర్లపల్లి రైల్వేస్టేషన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభానికి సిద్ధమవుతోంది. నిజాముల కాలం నుంచి ఆ మూడు స్టేషన్లేనా అనుకున్న నగరవాసులకు నాలుగోది చర్లపల్లి రైల్వే టర్మినల్ అందుబాటులోకి రానుంది. -
మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ కలకలం
[ 18-03-2024]
మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. ఓ పాఠశాల ప్రాంగణంలోకి చొరబడి నగదు దోచుకెళ్లారు. -
ప్రాణం తీసిన అతివేగం
[ 18-03-2024]
అతివేగం ఒకరి ప్రాణాల్ని బలి తీసుకుంది. జీడిమెట్ల ఎస్సై సతీశ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్ భగత్సింగ్నగర్లో నివాసముండే ముప్పిడి గణేశ్(28) ప్రైవేటు బ్యాంకులో పనిచేసేవారు. -
నీరు నిలవకుండా.. ట్రాఫిక్ ఆగకుండా
[ 18-03-2024]
కుండపోత వానలతో ఏటా నగరంలోని పలు రహదారులు నీట మునుగుతుంటాయి. గంటల తరబడి రాకపోకలు నిలిచిపోతాయి.. అలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. -
ఎన్నికల వేళ.. సైబర్ వల
[ 18-03-2024]
లోక్సభ ఎన్నికల వేళ సర్కారు పథకాల బూచి చూపిస్తూ సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేస్తున్నారు. -
క్వారీ అక్రమాలు రూ.300 కోట్లపైనే..
[ 18-03-2024]
-
సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట యువతకు కుచ్చు టోపీ
[ 18-03-2024]
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను వంచించిన యువకుడి ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. -
ఏఐ డేస్ 2024 సదస్సు 30 నుంచి
[ 18-03-2024]
స్వేచ్ఛా తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) డేస్ 2024 పేరిట ఈనెల 30 నుంచి జేఎన్టీయూలో అతిపెద్ద సదస్సు నిర్వహించనున్నారు. -
మూడేళ్ల చిన్నారిపై 13 ఏళ్ల బాలుడి అత్యాచారం
[ 18-03-2024]
మూడేళ్ల చిన్నారిపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన సరూర్నగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పవనపురి కాలనీలో ఓ ఇంట్లో పక్క పక్క పోర్షన్లలో రెండు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. -
విమానాశ్రయంలో యువతి, బాలిక అదృశ్యం
[ 18-03-2024]
అమెరికా వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఓ యువతి, బాలిక అదృశ్యమయ్యారు. ఆర్జీఐఏ పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన యువతి(24), బాలిక(2) కలిసి ఈనెల 14న అమెరికాకు ఇండిగోలో వెళ్లడానికి టికెట్లను బుక్ చేసుకున్నారు. -
అప్రమత్తతే రక్ష
[ 18-03-2024]
వేసవిలో అగ్ని ప్రమాదాలు అధికంగా జరిగే ఆస్కారముంటుందని, తక్షణం స్పందించేలా సర్వసన్నద్ధంగా ఉన్నామని వికారాబాద్ అగ్నిమాపక కేంద్రం అధికారి వెంకట్ రమణారెడ్డి తెలిపారు. -
ప్రతిపాదనల్లోనే ‘జెనరిక్’
[ 18-03-2024]
మహిళా సాధికారతకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. తాజాగా పొదుపు సంఘాలకు చెందిన మహిళలకు బీమా సదుపాయంతోపాటు పెద్ద ఎత్తున రుణాలు అందించేందుకు శ్రీకారం చుట్టింది. -
పాసుపుస్తకాలున్నాయ్.. భూములేవీ?
[ 18-03-2024]
రెవెన్యూ అధికారుల తప్పిదాలతో రైతులు అవస్థలు పడుతున్నారు. బ్యాంకులూ నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ranveer Singh: ‘శక్తిమాన్’గా రణ్వీర్.. రీల్ ‘శక్తిమాన్’ అసహనం
-
TS News: హైదరాబాద్ ప్రజాభవన్లో ‘ప్రజావాణి’కి తాత్కాలిక బ్రేక్
-
KL Rahul: ఐపీఎల్ 2024 సీజన్.. కేఎల్ రాహుల్ ఫిట్నెస్పై కీలక అప్డేట్
-
Chandrababu: ముస్లింలకు మేలు చేసింది.. చేసేది తెదేపానే: చంద్రబాబు
-
Hunger Crisis: క్షామం అంచున గాజా.. 2 లక్షల మంది విపత్కర పరిస్థితుల్లో!