logo

సాహితీ రంగానికి వరదాచార్యులు విశేష సేవ

సాహితీరంగానికి వరదాచార్యులు విశేష సేవ చేశారని పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలేటి దామోదర్‌ అన్నారు. త్యాగరాయ గానసభ నిర్వహణలో మంగళవారం కళాసుబ్బారావు కళావేదికలో...

Published : 17 Aug 2022 01:54 IST


మాట్టాడుతున్న దామోదర్‌, చిత్రంలో వెంకటరమణ, అప్పారావు, కళాజనార్దనమూర్తి, వైఎస్‌ఆర్‌ మూర్తి

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: సాహితీరంగానికి వరదాచార్యులు విశేష సేవ చేశారని పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలేటి దామోదర్‌ అన్నారు. త్యాగరాయ గానసభ నిర్వహణలో మంగళవారం కళాసుబ్బారావు కళావేదికలో ప్రముఖ సాహితీవేత్త వనమామలై వరదాచార్యులు జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గానసభ అధ్యక్షుడు కళాజనార్దనమూర్తి మాట్లాడుతూ అభినవ పోతనగా ప్రసిద్ధికెక్కిన ఆయన తన 12వ ఏటనే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారన్నారు. వైఎస్‌ఆర్‌ మూర్తి, డా.సిరిపురపు అప్పారావు, చొక్కాపు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని